వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 12ఎర్రచందనం దుంగలు – ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు.
రేణిగుంట, రైల్వే కోడూరు రహదారిలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్ గా ఉపయోగిస్తున్న బైక్ ను సీజ్….










