Latest Posts

AP

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ….

నిజామాబాద్ జిల్లాలో విషాదం.. గోదావరిలోకి దూకి ఇరిగేషన్ ఇంజినీర్ సూసైడ్

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ లో ఇరిగేషన్ శాఖ డీఈఈగా పని చేస్తున్న వెంకటరమణారావు గోదావరిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం కనిపిచింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం….

అవతార్ 2.. 3వారాల్లో అన్ని వేల కోట్లు..

మిగిలిన వాటితో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. విజువల్స్, టెక్నాలజీ వంటి వాటిలో ఉన్నతంగా రూపొందే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతుంటుంది. అందుకే ఆ తరహా మూవీలకు కలెక్షన్లు భారీ స్థాయిలో….

రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే గురించి కీలక అప్డేట్​

రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే గురించి కీలక అప్డేట్​ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. 2024 మార్చ్​ నాటికి.. ఈ ఎక్స్​ప్రెస్​వే పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం ఆకస్మిక పర్యటన….

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలచివేస్తోంది. ఉటా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా అధికారులు పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఎవరు కాల్పులు జరిపారు..? ఎందుకు కాల్పులు….

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసింది. మహిళపై మూత్రం పోసిన ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. గత ఏడాది అంటే 2022 నవంబర్….

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య డీల్..ఎమ్మెల్సీ కవిత కేసు కంచి

ఎమ్మెల్సీ కవిత కేసు కథ కంచికి చేరిందా..? ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ సైలెంట్ అయిపోయిందా..? ఎందుకు ఈ కేసుపై ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అటు ఎమ్మెల్యేల కొనుగోలు….

AP

చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బుధవారం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరిగిన విషయం తెలిసిందే…..

భారత్‌తో రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించింది…..

AP

కేసీఆర్, జగన్‌.. షాక్‌లు ఇవ్వటంలో తగ్గేదేలే!!

ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కాకపోతే ఒకరు సీనియర్‌.. ఒకరు జూనియర్‌.. కానీ ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటే. ఒకరి పథకాలను ఒకరు అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులను బలహీన పర్చడంలోనూ ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది…..