Latest Posts

AP

పండుగలా వేమన జయంత్యుత్సవాలు: లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

పండుగలా… వేమన జయంత్యుత్సవాలు – రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరండి – జయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు – ఎమ్మెల్యే ‘కందికుంట’కు అభినందనలు జనవరి 10 (విజయవాడ): మానవీయ విలువలను తన పద్యాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన….

ఒడిశాలో ఘోర విమాన ప్రమాదం: రూర్కేలా నుంచి భువనేశ్వర్‌కు వెళ్తుండగా కూలిన చార్టర్డ్ ప్లేన్!

ఒడిశా రాష్ట్రంలో శనివారం సాయంత్రం ఒక చార్టర్డ్ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. రూర్కేలా నుండి రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరిన ఈ తొమ్మిది సీట్ల చిన్న విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల కుప్పకూలింది. ప్రమాదం….

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుతో నాకు సంబంధం లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అర్ధరాత్రి జీవో జారీ చేసిందన్న….

AP

గోపేపల్లిలో రెవెన్యూ అధికారుల పర్యటన: భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ హామీ!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం గోపేపల్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ ఉన్నతాధికారులు విస్తృతంగా పర్యటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (JC), ఆర్డీఓ (RDO), మరియు తహశీల్దార్ (MRO) తమ సిబ్బందితో కలిసి నేరుగా గ్రామానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో….

AP

ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు

ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో.. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కదిరి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు శ్రీ చందు గారు మాట్లాడుతూ… స్వాతంత్ర పోరాటంలో……

AP

నల్లమాడ మండలంలో విషాదం: చెరువులో పడి బాలిక మృతి

నల్లమాడ మండలం నల్ల సింగయ్య గారి పల్లి గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయి అనే బాలిక ప్రమాదవశాత్తు స్థానిక సింగనయ్య కుంట వద్ద ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో….

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమాపై కీలక ప్రకటన..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ….

వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు….

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది….

AP

గోదావరి మిగులు జలాల వినియోగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు…..