Latest Posts

మల్లన్నతో చంద్రన్న దోస్తీ.. తెలంగాణలో టీడీపీ కొత్త పొత్తు!

తెలంగాణలో తనకు పట్టు ఉందని నిరూపుంచుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుంది. టీడీపీ ఈమేరకు ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. భారీగా జన సమీకరణ చేశారు. ఇక్కడ బీజేపీకి….

AP

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్‌!!

కోటానుకోట్ల భక్తుల దేవుడు ఏడుకొండల వెంకన్న. ఆయన దర్శన భాగ్యం కోసం దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి తరిస్తారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. తిరుమలకు….

ట్విట్టర్​పై ‘హ్యాకింగ్​’ పిడుగు .. 20కోట్లకు (200 మిలియన్​) పైగా ట్విట్టర్​ ఖాతాలు hack

ట్విట్టర్​పై ‘హ్యాకింగ్​’ పిడుగు పడింది. 20కోట్లకు (200 మిలియన్​) పైగా ట్విట్టర్​ ఖాతాలు హ్యాకింగ్​కు గురైనట్టు తెలుస్తోంది. హ్యాకర్స్​.. సంబంధిత యూజర్ల ఈమెయిల్​ ఐడీలను దొంగిలించి.. ఆన్​లైన్​ హ్యాకింగ్​ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్​ వెల్లడించారు. ఈమెయిల్​ అడ్రస్​లు……

విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన

టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అదే టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న వారి సంఖ్య కూడా అదే రేంజ్ లో పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ లో ఉన్న విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ….

AP

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ….

నిజామాబాద్ జిల్లాలో విషాదం.. గోదావరిలోకి దూకి ఇరిగేషన్ ఇంజినీర్ సూసైడ్

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ లో ఇరిగేషన్ శాఖ డీఈఈగా పని చేస్తున్న వెంకటరమణారావు గోదావరిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం కనిపిచింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం….

అవతార్ 2.. 3వారాల్లో అన్ని వేల కోట్లు..

మిగిలిన వాటితో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. విజువల్స్, టెక్నాలజీ వంటి వాటిలో ఉన్నతంగా రూపొందే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతుంటుంది. అందుకే ఆ తరహా మూవీలకు కలెక్షన్లు భారీ స్థాయిలో….

రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే గురించి కీలక అప్డేట్​

రూ. 17వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బెంగళూరు- చెన్నై ఎక్స్​ప్రెస్​వే గురించి కీలక అప్డేట్​ ఇచ్చారు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ. 2024 మార్చ్​ నాటికి.. ఈ ఎక్స్​ప్రెస్​వే పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం ఆకస్మిక పర్యటన….

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలచివేస్తోంది. ఉటా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా అధికారులు పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఎవరు కాల్పులు జరిపారు..? ఎందుకు కాల్పులు….

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసింది. మహిళపై మూత్రం పోసిన ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. గత ఏడాది అంటే 2022 నవంబర్….