విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీ: 20 నెలల పాలనలో 60 మైలురాళ్ళు – ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సీఎం పిలుపు!
రాష్ట్రం గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి విముక్తి పొంది, ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే 11.28 శాతం ఆర్థిక వృద్ధిని (Double Digit Growth) నమోదు….










