Latest Posts

AP

ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు

ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారివి అన్నట్టు పొత్తుల పై కసరత్తు చేస్తున్నాయి. ఒకరు అన్ని ప్రతిపక్ష పార్టీల ఐక్యతను కోరితే.. మరొకరు కొన్ని ప్రతిపక్షాలతోనే కలిసి వెళ్తామని సూచనలిస్తున్నారు. అందరం కలిస్తే….

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణలు..

సమంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో షూటింగ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కాశ్మీర్‌లో ఓ నెల రోజుల పాటుగా శివ….

యాపిల్స్ ఎక్కువగా తింటే అంతే సంగతి.. మీరు ఈ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే..

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో యాపిల్స్ తినేవారు సంఖ్య….

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్లను తొలగించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో మధ్యంతర….

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు చెబుతోంది. అదే సమయంలో ఈ స్కాంకు కాకినాడలో కూడా తీగలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ పేరుండటమే ఇందుకు కారణం. ఢిల్లీ రాస్….

స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుత

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా….

ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్‌ భారీ బడ్జెట్‌కు రూపకల్పన

ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్‌ భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది వరాల వాన కురవడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈనెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2023-24 వార్షిక బడ్జెట్‌ జనరంజకంగా ఉండబోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు సంకేతాలు ఇస్తున్నారు…..

ఇంటెల్‌ కీలక నిర్ణయం.. లే ఆఫ్‌లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు

ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి బయటపడేందుకే ‘లే ఆఫ్’ ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్, ట్విటర్‌, స్విగ్గీ, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్‌ కంపెనీలు….

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్

తెలంగాణలో గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ ని టీఎస్‌పీఎస్సీ ఫిక్స్ చేసింది. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి….

ఆఫ్ఘనిస్తాన్‌కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు

కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై….