కవి అందె శ్రీ మృతిపై ప్రధాని మోదీ సంతాపం: “తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే లోటు”
ప్రముఖ కవి, జన వాగ్గేయకారుడు అందె శ్రీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు అని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం….










