Latest Posts

AP

రాయలసీమకు హైకోర్టు బెంచ్, పరిశ్రమల వనరు: కర్నూలు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన; ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

కర్నూలులో జరిగిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలపై కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో రాయలసీమకు హైకోర్టు బెంచ్….

మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ రికార్డు: రెండు రోజుల్లో 17 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ మ్యూజిక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. చిరంజీవి మాస్ మరియు క్లాస్ కాంబినేషన్‌ని ప్రెజెంట్ చేసిన….

AP

సంక్రాంతికి ‘ఆంధ్రా గోవా’ బీచ్ ఫెస్టివల్: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానాం బీచ్‌లో మూడు రోజుల భారీ వేడుకకు ముందస్తు ఏర్పాట్లు

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, ‘ఆంధ్రా గోవా’గా పిలవబడే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సూరసాన యానాం బీచ్‌లో భారీ స్థాయిలో బీచ్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగానే మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు….

తెలంగాణ యువకుడు మణిసాయి వర్మకు జాతీయ గుర్తింపు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా NSS ఉత్తమ సేవా అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు వంగపల్లి మణిసాయి వర్మ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా NSS ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి….

“స్వీయ గౌరవం కోసమే రాజీనామా చేశా”: పార్టీ నుంచి సస్పెన్షన్, తండ్రితో సంప్రదింపులు లేకపోవడంపై మాజీ ఎంపీ కే. కవిత సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ కె. కవిత న్యూస్18 ఇండియా చౌపాల్ వేదికపై తన రాజకీయ ప్రయాణం, కుటుంబ సంబంధాలు, ఎదుర్కొన్న సవాళ్లను బహిరంగంగా పంచుకున్నారు. పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత తండ్రి ఫోటోను ప్రోగ్రామ్‌ల నుండి ఎందుకు తొలగించారన్న ప్రశ్నకు ఆమె….

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి..!

ఎట్టకేలకు జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యాడు. పార్టీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆయన రేపోమాపో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లు మొదలైన మూడు రోజుల తర్వాత అభ్యర్థిని ప్రకటించడం వెనుక అసలేం జరిగింది?  ….

జూబ్లీహిల్స్ బైపోల్..! ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో.. భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ పై జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ఎగ్జిట్ పోల్స్‌ గురించి….

కాకినాడ సెజ్ బాధిత రైతులకు భారీ ఊరట..! కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు దశాబ్దాల పోరాటం. అవును.. ఎట్టకేలకు కాకినాడ సెజ్ బాధిత రైతులకు భారీ ఊరట లభించింది. సుమారు 20 ఏళ్ల తర్వాత అవార్డు భూములపై హక్కులు రైతులకు దక్కబోతున్నాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ లాంటి….

AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై నకిలీ మద్యానికి చెక్..

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యం, తయారీలో విక్రయాలపై దృష్టి సారించింది. తాజాగా నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ (AP Excise Suraksha….

ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ : అమిత్ షా..

ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) దేశానికి ఒక బలమైన రక్షణ కవచంలా పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. హర్యానాలోని మానేసర్‌లో మంగళవారం జరిగిన ఎన్‌ఎస్‌జీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య….