రాయలసీమకు హైకోర్టు బెంచ్, పరిశ్రమల వనరు: కర్నూలు సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన; ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
కర్నూలులో జరిగిన ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యాలపై కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో రాయలసీమకు హైకోర్టు బెంచ్….










