ఉమ్మడి ఆస్థుల పంచాయితీ ఇక సుప్రీంకోర్టులో, పిటీషన్ దాఖలు చేసిన AP
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి అప్పుడే 8 ఏళ్లైంది. ఇప్పటికీ ఉమ్మడి ఆస్థుల విభజన జరగలేదు. ఈ విషయంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆస్థులు పంపిణీ చేయాలని కోరింది. రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆస్థుల విషయమై ఏపీ….










