Latest Posts

ఏకంగా 12 వేలమంది ఉద్యోగులు… భారీ షాకిచ్చిన గూగుల్ మాతృసంస్థ..

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ఫాబెట్ కంపెనీ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ స్టాక్ మెమోలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న….

డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వాల్సిన డీఏను చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ తెలిపారు. సంక్రాంతికి మూడు రోజులు హాలీ డేస్ రావడంతో సర్క్యులర్ జారీ చేయడంలో ఆలస్యమైందని సీఎంవో అధికారులు చెప్పారని అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి….

బుమ్రాను ఎవరూ భర్తీ చేయలేరు.. పేసర్‌పై బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గత ఆరు నెలల నుంచి జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అతడు చివరిసారిగా గతేడాది జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత గాయపడిన బుమ్రా.. సెప్టెంబరులో ఆస్ట్రేలియా సిరీస్‌కు వచ్చినప్పటికీ మళ్లీ….

ఢిల్లీ పీఠంపై బీఆర్‌ఎస్‌.. గట్టిగా అనుకుంటే అపోతుంది!?

కేజ్రీవాల్‌ పార్టీ పెట్టి.. దానిని జాతీయ స్థాయికి విస్తరిస్తారని ఎవరైనా అనుకున్నారా? పోని పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా నమ్మారా? ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ. అది కళ్ల ముందు కనిపించే నిజం. అలాంటివి రాజకీయాల్లో ఎన్నో జరిగాయి. రాజకీయాల్లో….

ఉక్రెయిన్‌లో ఘోరం, కుప్పకూలిన హెలీకాప్టర్, హోంమంత్రి సహా 18 మంది దుర్మరణం

రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్‌లో మరో పెను దుర్ఘటన చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్ కిండర్‌గార్టెన్ సమీపంలో హెలీకాప్టర్ కుప్పకూలి ఏకంగా 18 మంది దుర్మరణం చెందారు. హెలీకాప్టర్ దుర్ఘటనలో మరణించినవారిలో ఆ దేశపు హోంమంత్రి,….

గణతంత్ర దినోత్సవాన్ని అక్కడే ఎందుకు జరుపుకున్నారో తెలుసా?

దేశంలో ప్రతి సంవత్సరం మనమందరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. నిజానికి ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1947 ఆగస్టు 15న దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్ల తర్వాత దేశంలో భారత రాజ్యాంగం….

కూట్లో రాయి తీయలేనివాడు ఎట్లో రాయి తీస్తాడా..?

సీఎం కేసీఆర్ అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని.. వారిని గుర్తిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానిఇకి కాపలాకుక్కల ఉంటా అన్న కేసీఆర్ అందలం ఎక్కి అణచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని….

వాళ్లవి భౌ భౌ అరుపులేనంటూ పరువుతీసిన మంత్రి రోజా.

సీఎం జగన్ మోహన్ రెడ్డి చూసి కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు. అల్పులే భౌ భౌ అని అరుస్తారని అన్నారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తోందంటూ.. వేమన పద్యం గుర్తుచేశారు…..

డబుల్ అంటే మనోళ్లకు భలే సింపుల్.. దాసోహమయ్యేను రికార్డులు

వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమంటే ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉండేది. ఎంతో మంది వరల్డ్ క్లాస్ దిగ్గజ బ్యాటర్లకు సైతం ఇది సాధ్యం కాలేదు. 2010 కంటే ముందు పాక్ మాజీ సయిద్ అన్వర్ కొట్టిన 196 పరుగులే అత్యధికం. కానీ….

వైసీపీ పార్టీ కి జై కొడుతున్న సుడిగాలి సుధీర్..హైపర్ ఆది పై పోటీ

రాజకీయాల్లో ఈమధ్య సినీ గ్లామర్ ఎక్కువైపోయింది..ముఖ్యంగా కమెడియన్స్ అందరూ వైసీపీ మరియు జనసేన పార్టీల మధ్య తిరుగుతూ ఉన్నారు..ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ పార్టీ లో ఉండగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ మరియు జబర్దస్త్ టాప్ మోస్ట్ కమెడియన్ హైపర్….