Latest Posts

AP

పట్టభద్రుల మండలి ఎన్నికలకు వేడెక్కిన ప్రచారం

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంతో పాటు ఖమ్మం-వరంగల్‌-నల్గొండ నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అజెండాను అధికార పార్టీ వివరిస్తుండగా… నిరుద్యోగ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల….

అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు

ట్విటర్‌లో ఉద్యోగులను జెట్‌ స్పీడ్‌తో తొలగిస్తున్నారు ఆ సంస్థ కొత్త అధినేత ఎలాన్‌ మస్క్‌. అమెరికాలో సగం మంది ఉద్యోగులపై వేటు పడనుందని ఒకవైపు వార్తలు వస్తుండగా… భారత్‌లో మొత్తం స్టాఫ్‌ను తొలగించినట్లు సమాచారం.

AP

జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర

ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి….

AP

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట * వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ * 104 వాహనం ప్రారంభంలో కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్.. కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ఘనత….

భారీ స్థాయిలో రీ రిలీజ్ కి ‘నువ్వే నువ్వే’ చిత్రం.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గా కెరీర్ ప్రారంభం లో రైటర్ గా కొనసాగిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారితో కలిసి ఆయన ఎన్నో బ్లాక్….

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా కాల్పులు : ఆయనతోపాటు మరో నలుగురికి గాయాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ….

ఆర్టీసీ బస్సు – కారు ఢీ, నలుగురు మృత్యువాత

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్‌ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్‌ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు – కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పొగమంచు….

పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే మానవ బాంబులవ్వడానికైనా సిద్ధం :  మై ఫోర్స్ మహేష్ హెచ్చరిక

పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం ప్రతి ఒక్క జన సైనికుడు బాధ్యతని, ఆయన జోలికి వస్తే జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ మానవ బాంబులు అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మై ఫోర్స్ మహేష్ హెచ్చరించారు. గురువారం ఎం.జి.గ్రాండ్….

ఆరోగ్యమే మహాభాగ్యం

🙏ఆరోగ్యమే మహాభాగ్యం🙏 సృష్టి లో 84 లక్ష్యల జీవరాశులలో (84లక్షలు-4వర్గాలు21లక్షలచొప్పున ఖనిజ,భీజ,అండజ,గర్భజ) 💥మానవులు తప్ప ఏ జీవరాశి కూడా no doctor,no medicine,only food habits పాటిస్తున్నాయి,వాటి నాడీ నిత్యం సుషుమ్నలో వుంటుంది అనగా రెండు ముక్కలు నిత్యం సమంగా ఆడుతూ….

నాగ అశ్విన్ -ప్రభాస్ మూవీపై భారీ అంచనాలు

ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్. యంగ్ రెబల్ స్టార్ హీరోగా, నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ కె.వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. మహానటి వంటి అద్భుత….