Latest Posts

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం

తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనేతలు ప్రమేయం ఉందనీ, ఈ ముగ్గురి మధ్య వివాదాల నేపథ్యంలో కొందరు మహిళల న్యూడ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని తెలుస్తోంది…..

కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని….

కేసీఆర్ ఫోకస్ రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై..?

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల కంటే కూడా దేశ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పేయాలని తెగ ఆరాటపడుతున్నారు. అందుకే.. దసరా పండుగ నాడే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ఇంతలో మునుగోడు….

కేటీఆర్ పై నెటిజన్లు ప్రశంసలు..

మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకులలో మంత్రి కేటీఆర్ అందరికంటే ముందు వరుసలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే.. కేటీఆర్ ఇరవై సంవత్సరాల్లో….

సుకుమార్ ప్రెసెంట్ హిందీలో ఒక ప్రాజెక్టు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు

టాలీవుడ్ లో లెక్కలమాస్టర్ గా పెరుగాంచిన అగ్ర డైరెక్టర్ సుకుమార్ గురించి అందరికి తెల్సు.పుష్ప మూవీ తో పాన్ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర గా ప్రసిద్ధి చెందాడు.ఆయన ఇపుడు తెలుగులో నే కాక హిందీలో కూడా ప్రేక్షకుల దృష్టిని కూడా….

నెట్ ఫ్లిక్స్ కి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్..!!

ఓటీటీ ఫీల్డ్ లో నెట్ ఫ్లిక్స్ కి తిరుగుండదు. నెట్ ఫ్లిక్స్ లో ఉండే కంటెంట్ మిగతా ఓటిటి లకు చాలా భిన్నంగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అటువంటి నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ప్రభాస్ అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు…..

రష్మిక కి కౌంటర్ ఇచ్చిన సుకుమార్

గత సంవత్సరం డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఫస్ట్ టైం ఫుల్ లెన్త్ మాస్ హీరోగా….

టాంజానియాలో ఘోర ప్రమాదం.. విక్టోరియా సరస్సులో కూలిన ప్రయాణీకుల విమానం

ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రయాణికుల విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. వాయువ్య నగరమైన బుకోబాలో ల్యాండ్ కావడానికి కొద్దిసేపటి ముందు ప్రతికూల వాతావరణం కారణంగా ఆదివారం తెల్లవారుజామున సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో….

AP

టిటిడి పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం

తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) చైర్మన్ వై వి.సుబ్బారెడ్డి నేతృత్వంలోని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసింది. టిటిడి ఛైర్మన్, బోర్డు టిటిడి నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి….

AP

వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది : టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు

(విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న శ్రీరామినేని జయరాం నాయుడు) కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి అన్నమయ్య జిల్లా వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని టిడిపి నాయకులు శ్రీరామినేని జయరాం నాయుడు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల….