Latest Posts

‘అవార్డు ప్రజెంటర్’ గా మెగాపవర్ స్టార్..

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా రామచరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్….

అక్కడ చాట్ జీపీటీపై నిషేధం..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనుషులకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఇప్పటి వరకూ కచ్చితంగా తెలియలేదు. లీవ్ లెటర్లు రాయించుకోవడం, వాలంటైన్స్ డే కి లవ్ లెటర్లు రాయించుకోవడం.. ఇలాంటి పనులకు చాలామంది చాట్ జీపీటీని వాడుకున్నారనే ఉదాహరణలు మాత్రం ఉన్నాయి. అయితే….

అదానీపై హిండెన్ బర్గ్ నివేదికతో పండగ చేసుకుంటున్న ట్రక్ డ్రైవర్లు

హిండెన్ బర్గ్ రీసర్చ్ నివేదికతో అదానీ గ్రూపు అతలాకుతలమై పోయింది. షేర్ల పతనంతో అదానీ గ్రూపుల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ నివేదిక తమ సమస్యను పరిష్కరించిందని హిమాచల్ ప్రదేశ్ లోని ట్రక్ డ్రైవర్లు,….

ఆమెతో ఏడడుగులు వేయనున్న మంచు మనోజ్.

మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇటీవల మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ తో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న మనోజ్‌ మనస్పర్థల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు…..

బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు

బలవంతపు వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఊరట లభించింది. బలవంతపు వసూళ్లు, ఇతర నేరాలను విచారించేందుకు సుకేష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ….

ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదబ్బా.? ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదబ్బా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళాడు. అక్కడ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాడు. దీనికంటే ముందు, పలు టీవీ షోల్లో కనిపించేలా మొత్తం టూర్‌ని ‘డిజైన్’ చేశారు. ఆ ప్రకారంగానే కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిజానికి, యంగ్ టైగర్….

AP

వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులివే..

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం రెండో నెల కొద్ది రోజుల్లో ముగియబోతోంది. మార్చి ప్రారంభం కానుంది. హోలీ (మార్చి 2023లో బ్యాంక్ హాలిడే)తో సహా అనేక ముఖ్యమైన పండుగలు మార్చిలో జరుపుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం, మార్చి….

ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూ

న్యూఢిల్లీ : కంపెనీ వృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 900 మంది పైలట్లు, మరో 4,200 మంది ట్రైనీ క్యాబిన్ క్రూను నియమించుకోనున్నట్టు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్ బస్, బోయింగ్‌తో….

ఏజెంట్ బిజినెస్ నష్టమా లాభమా

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఏజెంట్ సరిగ్గా ఇంకో రెండు నెలల్లో అడుగు పెట్టబోతున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా సినిమాని చెక్కుతూనే ఉన్నారు. బ్యాలన్స్ ఉన్న ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం విదేశాలకు వెళ్లొచ్చాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత….

50 రోజుల్లో ఎల్‌ఐసికి రూ.50 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ : ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. భారత్ మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడి సంస్థ ఎల్‌ఐసి, అయితే గత కొంత కాలంగా ఈ కంపెనీ మార్కెట్….