Latest Posts

రానా నాయుడు ఓ బూతు వెబ్ సీరీస్..?

అబ్బాయ్‌, బాబాయ్‌ రానా, వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. వెంకటేష్‌ మొదటి సారి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించడంతో అందరి దృష్టి దీనిపై….

ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్‌స్టోన్ గా ఆర్.ఆర్.ఆర్ ..

తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్‌స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది.  ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్‌ వేదికపై….

అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ విరాట్ కోహ్లి 75వ సెంచరీ..

విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ కెరీర్‌లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు….

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నితీష్‌ రాణా రాజీనామా..!

2015లో ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్‌ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను….

AP

బీజేపీలోకి నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి పూర్తిగా అజ్ఞాతం వీడబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది. బహుశా ఎల్లుండో, ఆ మరుసటి రోజో….

AP

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణ..

దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ రాసింది. వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీని కారణంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందన అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్….

AP

ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది వైసీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి. దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. అటు తాడేపల్లి ఆఫీస్‌లో….

ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ అవార్డ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఇండియన్స్..

ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ రావడం….

AP

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరో ట్విస్ట్..

సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచార‌ణ కొన‌సాగుతోంది, విచార‌ణ సాగే కొద్ది స‌రికొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. దాంత ఈ కేసు క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని త‌ల‌పిస్తోంది.ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్….

హైదరాబాద్​ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా..

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా ఇవాళ హైదరాబాద్​ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌‌‌‌ జిల్లా….