Latest Posts

AP

వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపితం..–: పవన్ కళ్యాణ్..

తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ కళ్యాణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభలో….

వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి….

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ….

`ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్…

ఆర్‌ఆర్‌ఆర్‌` సంచలనం సృష్టించింది. `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్‌. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడం పట్ల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్స్ గర్వపడినట్టుగానే….

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రా…

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు….

ఐకాన్ గా నితిన్…?

“ఓ మై ఫ్రెండ్” మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న….

భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ “ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌కు” ఆస్కార్‌..

ట్రిపులార్‌కు ఆస్కార్‌ అవార్డు రాకతో మీసం మేలేసింది టాలీవుడ్. 95వ అకాడమీ అవార్డుల్లో భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌కు కూడా ఆస్కార్‌ దక్కింది. తమిళంలో తెరకెక్కిన ది ఎలిఫెంట్‌ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌ గెలుచుకుంది…..

సిద్దార్థ్ తో డేటింగ్ స్పందించిన హీరోయిన్ అదితి హైదరి..

హీరోయిన్స్ పెళ్లి, లవ్ స్టోరీల గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఫలానా హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు…..

AP

పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైసీపీ నేతలు బోగస్‌ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న YCPపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట….

TSPSC ఎగ్జామ్ పేపర్‌లీక్‌ కేసులో మరో కొత్త ట్విస్ట్..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌లీక్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే పేపర్‌లీక్‌కి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హనీట్రాప్‌ కీలకంగా మారింది. ఓ యువతి కోసమే….

ముదురుతన్న తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం…

తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు.. మరోసారి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను టార్గెట్‌ చేశారు. యూనివర్సిటీలో నియమకాలపై బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతున్నారని ఎమ్మెల్యే,….