Category: National

యోగీ ఆదిత్యనాథ్ రికార్డు- నోయిడాలో ఒక్కరోజులో 124 ప్రాజెక్టుల ప్రారంభం..

యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. మరో రికార్డు సృష్టించారు. నోయిడాతో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు పూర్తి చేశారు. నోయిడా….

భార్యను చంపేసి బాత్ రూమ్ లో పూడ్చి పెట్టాడు, వీడికి మ్యాటర్ తెలిసి !

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు నిత్యం హ్యాపీగా బయట తిరుగుతున్నారు. దంపతులు హ్యాపీగా ఉన్నారని భార్య కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో భార్య కనపడకుండా పోవడం కలకలకం….

యంగ్ హీరోకు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన కాలు.. తొలగించిన వైద్యులు..

కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్ తనయుడు సూరజ్ ప్రమాదానికి గురయ్యారు. ఊటీకి వెళ్తుండగా.. నంజన్ గూడు సమీపంలో అతను ప్రయాణిస్తున్న బైక్‏ను లారీ ఢీకొట్టింది. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా.. సూరజ్….

రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు

రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు పుతిన్ కు భారీ రిలీఫ్ లభించింది. అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి…..

భారత్‌లో గూగుల్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్స్ సెంటర్,

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశానికి గుడ్‌న్యూస్ చెప్పింది. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai)….

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ..వైసీపీలను గుర్తింపు….

వార్ వన్ సైడ్, ఎన్నికలకు దూరంగా బీజేపీ, మోదీతో ఢీకొట్టి ఏకగ్రీవం, సిద్దూ,డీకే దెబ్బ!

బెంగళూరు/న్యూఢిల్లీ: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోవడంతో హైకమాండ్ మీద తిరుగుబాటు చేసిన పలువురు బీజేపీ నేతలు విధాన పరిషత్ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు విధాన పరిషత్ సభ్యుల స్థానాలకు….

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రాక్టర్..

ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తోన్న బస్సు ట్రాక్టర్ ఢీకొట్టింది. వల్లంపట్ల,….

AP

హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక

ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. 20వ తేదీన (18045) షాలిమార్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-షాలిమార్‌….

AP

కామెరూన్‍లో దగ్గు మందుతో 12 మంది పిల్లల మృతి..

ఇటీవలి కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో 12 మంది పిల్లలు చనిపోయారు. అయితే వారి మృతికి దగ్గు మందని కామెరూనియన్ అధికారులు చెబుతున్నారు. అయితే దగ్గు సిరప్ భారతదేశంలో తయారు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. నేచర్‌కోల్డ్ మందుల పెట్టె ఫోటోగ్రాఫ్‌లు రీమాన్….