Category: National

రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు

రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు పుతిన్ కు భారీ రిలీఫ్ లభించింది. అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి…..

భారత్‌లో గూగుల్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్స్ సెంటర్,

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశానికి గుడ్‌న్యూస్ చెప్పింది. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai)….

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ..వైసీపీలను గుర్తింపు….

వార్ వన్ సైడ్, ఎన్నికలకు దూరంగా బీజేపీ, మోదీతో ఢీకొట్టి ఏకగ్రీవం, సిద్దూ,డీకే దెబ్బ!

బెంగళూరు/న్యూఢిల్లీ: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోవడంతో హైకమాండ్ మీద తిరుగుబాటు చేసిన పలువురు బీజేపీ నేతలు విధాన పరిషత్ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు విధాన పరిషత్ సభ్యుల స్థానాలకు….

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రాక్టర్..

ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తోన్న బస్సు ట్రాక్టర్ ఢీకొట్టింది. వల్లంపట్ల,….

AP

హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక

ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. 20వ తేదీన (18045) షాలిమార్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-షాలిమార్‌….

AP

కామెరూన్‍లో దగ్గు మందుతో 12 మంది పిల్లల మృతి..

ఇటీవలి కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో 12 మంది పిల్లలు చనిపోయారు. అయితే వారి మృతికి దగ్గు మందని కామెరూనియన్ అధికారులు చెబుతున్నారు. అయితే దగ్గు సిరప్ భారతదేశంలో తయారు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. నేచర్‌కోల్డ్ మందుల పెట్టె ఫోటోగ్రాఫ్‌లు రీమాన్….

సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ….

AP

ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్….

అర్దరాత్రి మంచం మీద ప్రాణాలు వదిలేసిన లేడీ పోలీసు, రెండేళ్ల క్రితం భర్త కూడా!

బెంగళూరు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితురాలిగా ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేసింది. కోవిడ్ తో పోరాటం చేసిన లేడీ పోలీసులు అప్పట్లో ప్రాణాలతో భయపడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లిన మహిళా ట్రాఫిక్ పోలీసు….