రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి – : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్…
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. అనంతపురం, మార్చి 28 : – *రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం కళ్యాణదుర్గం మండలం భట్టువానిపల్లి గ్రామంలో హాఫ్ మూన్ మోడల్ అమలును జిల్లా కలెక్టర్ పరిశీలించారు…..










