Latest Posts

డ్రంకన్ డ్రైవ్‌తోపాటు డ్రైవ్ ఆన్ డ్రగ్ టెస్టు కూడా..

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనేక సమస్యలు, అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత….

అదిరిపోయే పథకం..అందరికీ ఆరోగ్యం..

విద్య, వైద్యం ఖరీదైనవిగా మారుతున్న ఈ కాలంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. ఆయన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ సేవలను….

AP

పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఈనెల 19న పవన్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరుకానున్నారు.   ఎట్టకేలకు….

AP

ఏపీలో మూడు చోట్ల కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..?

ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్)లో పోస్ట్ పెట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలో మూడు….

AP

అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం

అనంతపురం, జులై 17 : జిల్లావ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతోంది. పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో “ఏక్ పెద్ మా కే నామ్” కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా 100 కి….

AP

ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా…

ప్రత్యేక కథనం.. ప్రసిద్ద చారిత్రక, పురావస్తు దర్శనీయ ప్రదేశాలకు నిలయం అనంతపురము జిల్లా అనంతపురం, జులై 16 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లాగా ప్రాముఖ్యత చెందిన అనంతపురము జిల్లా చారిత్రక, పురావస్తు పరంగా చరిత్రలో ఉన్నత స్థానం….

కేదార్‌నాథ్‌లో 228 కేజీల బంగారం మాయం..

ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్ మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్‌నాథ్‌లో 228 కేజీల బంగారం గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఆ సమస్యలను ఎందుకు లేవనెత్తడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారా అని అడిగిన….

రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల..

తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్టు డేటాబేస్ ఆధారంగా అర్హులను గుర్తించనున్నారు. 2018 డిసెంబర్ 12వ తేదీ….

జీపీలకు రూ.150 కోట్ల నిధులు విడుదల..!

గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.150కోట్ల 57 లక్షల 59వేల 500 నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 జిల్లాల్లో….

AP

వైసీపీ భూ దందాలు, దోపిడీపై శ్వేతపత్రం విడుదల..

వైఎస్సార్సీపీ భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ పై శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో.. వైసీపీ హయాంలో జరిగిన….