Latest Posts

AP

ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు..అందుకేనా..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీకి పయనం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు….

జయహో..విజయ్ దివస్.. నేటికి 25 ఏళ్లు..

లదాఖ్ లో శుక్రవారం జరుగనున్న కార్గిల్ విజయ్ దివస్‌ 25వ వార్షిక వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. 1999 పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత దేశం విజయం….

AP

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్..

గౌరవనీయులు కంచం ప్రభాకర్ రెడ్డి రాయలసీమ జర్నలిస్టుల ఫోరమ్ (RJF) ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్ట్రెరేట్ లోని శ్రీ గౌరవనీయులు. చేతన్ కలెక్టర్ మరియు SP రత్నమేడం గారిని మర్యాద పూర్వకంగా కలసి జర్నలిస్ట్ ల పై….

బడ్జెట్ ఎఫెక్ట్..బీజేపీకి ‘లోకల్’ సెగ..

తెలంగాణలో రాబోయే ఎన్నికలలో గెలిచేది తామేనని..తమ బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీ పార్టీ శ్రేణులకు నిన్నటి బడ్జెట్ కేటాయింపులతో ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ రాష్ట్రంలో పోటీచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ధీటుగా ఎనిమిది….

బడ్జెట్ లో భట్టి విక్రమార్క.. ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..!

తెలంగాణ క్యాబినేట్ భేటీ ప్రారంభమైంది. 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్ పై చర్చిస్తున్నారు. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంతకుముందు.. బడ్జెట్ పద్దుతో ప్రజాభవన్‌లో పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు భట్టి దంపతులు.   రుణమాఫీ, 6….

AP

దేశంలోనే అతి పెద్ద కుంభకోణం: చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఎక్సయిజ్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన.. వైసీపీ నేతలు 3వేల 113 కోట్లు అక్రమంగా వసూళ్లు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో….

AP

ఢిల్లీలో జగన్ ధర్నా..! సపోర్టుగా ఆ పార్టీ నేతలు..?

వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ అంటూ మాజీ సీఎం జగన్ భారీగానే దెబ్బతిన్నారు. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి ఏపీ ఓటర్లు బ్రేకులు వేశారు. కనీసం ప్రతిపక్షహోదా కూడా లేకుండా చేశారు. పార్టీ శ్రేణులు నిరాశా నిస్సృహతో ఉన్నారు. జగన్ పని అయిపోయింది…..

‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం..!

బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిపక్ష పార్టీ మహిళా ఎమ్మెల్యేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జెడియు ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలైన ఆర్ జెడి, కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో….

AP

జలశక్తి అభియాన్ పనులు నవంబరు నాటికి పూర్తి చేసేవిధంగా ప్రణాళికలను తయారు చేయాలి..

జలశక్తి అభియాన్ పనులు నవంబరు నాటికి పూర్తి చేసేవిధంగా ప్రణాళికలను తయారు చేయాలి – : ఎన్ఆర్ఈజిఎస్ లో మన జిల్లా మొదటి ర్యాంక్ సాధించే విధంగా కృషి చేయాలి -: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అనంతపురం,….

రజినీ మూవీలో విలన్‌గా టాలీవుడ్ మన్మథుడు నాగ్..!

ప్రస్తుత సినిమాలన్నీ దాదాపుగా మల్టీస్టారర్‌గానే తెరకెక్కుతున్నాయి. క్రేజీ హీరోలను సినిమాల్లో పెట్టి మంచి హిట్లు కొడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య ఈ వ్యవహారం ఎక్కువైపోయింది. ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు…..