Latest Posts

మంత్రాలయం ప్రమాద మృతుల కుటుంబాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంతాపం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

– కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.

– ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక వాసుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి.

– మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి.

– దైవదర్శనానికి వెళ్తున్న సమయంలో ఇటువంటి ప్రమాదం జరగడం బాధాకరం.

– గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచన.

– ప్రయాణికులు అందరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని మంత్రి సూచన.

– సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచన.

Posted Under AP
Editor