Category: TELANGANA

రేషన్ షాపుల్లో సన్న బియ్యం, సబ్సిడీకి గోధుమలు..

తెల్ల రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. జనవరి నుంచి చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే.. సబ్సిడీకి గోధుమలను అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో….

తెలంగాణ 40వేల మంది డ్రగ్స్ బాధితులు ఉన్నట్లు టీ న్యాబ్ సర్వే వెల్లడి..!

డ్రగ్స్.. ఈ పేరు ఎత్తితే చాలు.. చాలా మంది ఉలిక్కిపడతారు. వీటికి దూరంగా ఉండాలని పెద్దలు తరచూ చెబుతారు. దీని జోలికి వెళ్లకపోవడమే బెటరని అంటారు. డ్రగ్స్‌కు బానిసగా మారిన యువత.. సమాజానికి ప్రమాదకరం కూడా. తాజాగా తెలంగాణ 40వేల మంది….

హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.   కేంద్ర సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని కొందరికి మాత్రమే లబ్ధి….

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టీజీపీఎస్సీ గురువారం నాడు షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం… రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు.   783 గ్రూప్ 2….

జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రేపటి వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం హైడ్రాను ఆదేశించింది. ఈ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చివేసే అవకాశముందని భావించిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ….

పంచాయతీ ఎన్నికలు… ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 6న ఆయా గ్రామపంచాయతీలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై సెప్టెంబర్….

దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ మారాలి..–: సిఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్రాన్ని దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు యంగ్….

ఆ తప్పుల వల్లే రుణ మాఫీ కాలేదు..–: మంత్రి ఉత్తమ్..

తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,….

మేడిగడ్డ బ్యారేజ్ దర్యాప్తు.. మధ్యంతర రిపోర్టు..

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్‌కు అందజేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికలు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. నివేదికలో….

రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మకద్రోహానికి పాల్పడిందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు లేఖాస్త్రం సంధించారు.   తెలంగాణలోని….