Category: TELANGANA

6 జంక్షన్లు.. రూ. 826 కోట్లు.. కేబీఆర్ పార్క్.. ఆపరేషన్ ఫ్లైఓవర్..

హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. నగర వైభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్ట్ షురూ కాబోతోంది. ఇటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూనే.. కొత్త అనుభూతి సొంతం చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టు ఉన్న ప్రాంతాలన్ని హైద్రాబాద్‌లోని మిగిలిన కులుపుతూ….

హైడ్రా కూల్చివేతల పై బీఆర్ఎస్ కీలక నిర్ణయం..

తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హైడ్రాకు మరింతగా అధికారాలు ఇవ్వటం.. కూల్చివేతల పైన హైడ్రా దూకుడుగా వెళ్లటం రాజకీయంగా వివాదంగా మారుతోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను అధికారులు మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు….

రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ..

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులను రూ.32,237 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండో దశలో… కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు తీయనుంది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో రైలు 69 కిలోమీటర్ల మేర పరుగులు….

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు వెల్లడించారు. చారిత్రక,….

హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. రంగనాథ్ ఏమన్నారంటే..?

హైదరాబాద్‌ కూకట్‌‌పల్లిలోని యాదవబస్తీలో తమ కూతుళ్ల ఇళ్లను హైడ్రా కూల్చుతుందనే భయంతో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. శివయ్య దంపతులు వారికి పెళ్లిళ్లు చేసి….

AP

అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది..

ధర్మవరం సెప్టెంబర్ 27 : అన్ని శాఖల సహకారంతో ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం జరుగుతుంది   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందజేయవలసిన బాధ్యత అధికారులపై ఉన్నది   జిల్లాలో ఎక్కడ….

ఏకంగా ప్రభుత్వ చెరువులోనే ఇళ్లు కట్టేశాడు.. నీళ్లపైనుంచి మెట్లు.. అధికారులు చూసి షాక్..

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. అలాగే, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అయితే,….

చిక్కుల్లో మాజీ మంత్రి కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?

అమృత్ స్కీమ్ టెండర్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ధి చేకూరేలా కుట్రలు జరిగాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ తరచూ ట్వీట్లు చేస్తున్నారు…..

నా మీద కక్షను రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల మీద తీర్చుకుంటున్నాడు: కేటీఆర్..

రాజకీయంగా తన మీద ఉన్న కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజల మీద, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో నేతన్నల కుటుంబాల రోడ్డున….

తెలంగాణ మహిళలకు బతుకమ్మ సర్ప్రైజ్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రేవంత్ సర్కార్..

తెలంగాణ మహిళలంతా ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్న బతుకమ్మ పండుగ వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఇవ్వడం గత ప్రభుత్వ హయాంలో ఆనవాయితీగా వచ్చింది. అయితే తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో….