Category: TELANGANA

లగచర్ల దాడి కేసు.. కీలక నిందితుడు సురేష్‌ స్టేట్‌మెంట్‌, ఊహించని పేర్లు..!

లగచర్ల దాడి కేసు విచారణ వేగంగా జరుగుతోందా? కీలక నిందితుడు సురేష్ లొంగిపోవడంతో మరిన్ని అరెస్టులు తప్పవా? రాకెట్ వేగంతో తిరిగొస్తానని ప్రధాన నిందితుడు ఎందుకన్నాడు? ఈ లెక్కన అసలు నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందా? అవుననే సంకేతాలు బలంగా….

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం …హైబ్రిడ్ వాహనాలకు పన్ను రాయితీ..!

వాహన కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయంపై దృష్టి పెట్టింది. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై వంద శాతం రాయితీ అమలు చేస్తున్న ప్రభుత్వం .. తాజాగా హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపైనా….

పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు నన్ను క్షమించరు: రేవంత్ రెడ్డి..

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్….

తాము ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది.. కేసీఆర్ కీలక వాఖ్యలు…

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత తన గొంతుక వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైనశైలిలో ధ్వజమెత్తారు. ఇవాళ సిద్ధిపేటలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు జరిగాయి.   పలువురు నేతలకు పార్టీలోకి స్వాగతం పలికిన కేసీఆర్… ఈ….

యాదాద్రి పేరు మార్చి.. టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో….

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సైబర్ మోసం.. కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ..

తెలంగాణలో సరికొత్త సైబర్ ఫ్రాడ్ కు కేటుగాళ్లు తెరలేపారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను తమకు అనుకూలంగా మార్చుకున్నారని, ఈ సర్వే పేరుతో లింక్ లు పంపించి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారని హెచ్చరించారు. కుటుంబ….

విదేశాలకు అక్రమంగా సొమ్ము పంపించారు… వారిని వదిలేది లేదు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆటంబాంబు పేలుతుందన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తప్పు చేసిన వారికి త్వరలో కేవలం నాటు బాంబో… లక్ష్మీ బాంబో కాదు… ఏకంగా ఆటంబాంబు పేలుతుందన్నారు…..

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ షాక్…

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ షాకిచ్చింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై గురువారం ఈ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దీంతో, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ….

తెలంగాణలో నిలిచిపోయిన మద్యం సరఫరా.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తి ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…..

75 ప్రశ్నలతో… తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కులగణన సర్వే..

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాలను సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆయా జిల్లాల్లో ఆయా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.  ….