Category: TELANGANA

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రస్తావన…

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీ నదీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దేశ పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెలిసింది. రాజ్యసభలో చర్య సందర్భంగా ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన….

2025లో పాత‌బ‌స్తీకి మెట్రో.. విమానాశ్ర‌యం రూట్ లో 24 స్టేష‌న్లు..!

ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి పీపీపీ మోడ‌ల్ మెట్రో మ‌న‌దేన‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పీపీపీ మోడ్ లో కట్టారని, కానీ అది కూడా ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ మనం విజయవంతంగా….

28 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి 28 రూపాయలు కూడా తీసుకు రాలేదు: కేటీఆర్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 28 సార్లు ఢిల్లీకి వెళ్లారని, కానీ అక్కడి నుంచి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి పెళ్లికి పోతున్నారో… పేరంటానికి పోతున్నారో… చావుకు పోతున్నారో….

రూ.100 కోట్లు వద్దు అంటూ అదానీకి సీఎం రేవంత్ లేఖ..!

స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేయకండని తాము అదానీకి లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనవసర….

కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను వ్యాపారవేత్త సృజన్ రెడ్డి వేశారు.   అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు….

సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో స‌మావేశ‌మైన‌వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ ఎంఎల్….

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు… స్పందించిన కేటీఆర్..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్‌లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తాము….

తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్..! రూ. 2,500, పెళ్లికి తులం బంగారం అప్పటి నుంచే..

తెలంగాణ ప్రజలకు కొత్త ఏడాదిలో మరిన్ని పథకాల్ని అమలుచేసేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అధికారం చేపట్టిన 10 నెలలు కావాస్తున్నా.. ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడకపోవడం, లోబభూయిష్టమైన గత సర్కార్ నిర్ణయాల్ని సరిదిద్దేందుకే సరిపోయిందని ఇప్పటికే అనేక సార్లు….

డిసెంబ‌ర్ 9 నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల‌కు ముహూర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 9 నుండి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లో ఆర్ఓఆర్ చ‌ట్టాన్ని ఆమెదించ‌నున్నారు. రైతు భ‌రోసా, రుణ‌మాఫీ అంశాల‌తో పాటూ కుల‌గ‌ణ‌న స‌ర్వేపై చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. అంతే కాకుండా….

ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్: కేటీఆర్..

ఈ నెల 29న తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో పాల్గొంటానని వెల్లడించారు.   తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత….