Category: TELANGANA

రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..! వాహనదారులకు అలెర్ట్..!

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.   2019 ఏప్రిల్ 1వ….

పాఠశాలలో క్షుద్ర పూజ కలకలం..!

తమ కోర్కెలు తీరేందుకు కొందరు మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. ఫలానా క్షుద్రపూజలు చేస్తే మీ డ్రీమ్ నిజం అవుతాయని చెబుతారు. దీనికి అర్థరాత్రి వేళ శ్మశానం ప్రాంతాన్ని ఎంచుకుంటారు. లేదంటే ఊరి చివర ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కాకపోతే ఇక్కడంతా వెరైటీగా చేస్తున్న క్రమంలో….

రేషన్‌కార్డు దారులకు శుభవార్త..!

రేషన్ కార్డుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మరో నెల రోజులపాటు గడువును పెంచింది. ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 31 తో ముగిసింది. తాజాగా దాన్ని ఏప్రిల్….

HCU భూముల వివాదంపై మంత్రుల కమిటీ..!

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల….

పనులు ఆపండి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు ఎంట్రీ..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, HCU స్టూడెంట్స్ పిటిషన్ వేయగా.. కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున ఖరీదైన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఆయనకు….

తెలంగాణకు మరో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో బిగ్ గుడ్ న్యూస్. ఆరు నెలల క్రితం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతలోనే మరో ఎయిర్ పోర్టు ఏర్పాటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు కేంద్రం….

మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్..? లిస్ట్ లోకి కొత్త పేర్లు..?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది నాడు ఆరుగురు మంత్రులెవరా? అన్నది తేలాల్సింది. కానీ జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడా ఆరు మంత్రి పదువులు ఎవరికి కేటాయించినట్టు? ముందు వరుసలో ఉన్న వారులెవరు? ఎవరి పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది? వారి వారి డిమాండ్లేంటి?….

హెచ్‌సీయూ వివాదంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్..! అప్రూవర్‌గా శ్రవణ్‌రావు.!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. సిట్ విచారణలో ఆయన కీలక వివరాలు వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అంతా ఆనాటి బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతో జరిగిందని….

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం.

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేంద‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సిట్ ప్ర‌ధాన అధికారిగా ఐజీ ర‌మేశ్‌ను నియ‌మించారు. ఇందులో స‌భ్యులుగా….