Category: TELANGANA

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు..! వెలుగులోకి కీలక విషయాలు..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడికి విఫలయత్నం చేయగా బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి కీలక….

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..

కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు లేకపోయినా, మేడిగడ్డ ఆనకట్ట కుంగినా, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయినప్పటికీ, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్‌‍లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర….

పెళ్లింట విషాదం.. కుమార్తె అప్ప‌గింత‌ల వేళ ఆగిన త‌ల్లి గుండె..

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో పెళ్లింట విషాదం నెల‌కొంది. నిన్న కూతురి వివాహం ఘ‌నంగా జ‌రిపించిన త‌ల్లి.. కుమార్తెను అత్తారింటికి పంపే క్ర‌మంలో హ‌ఠాత్తుగా కుప్ప‌కూలి మృతిచెందింది. పూర్తి వివ‌రాలోకి వెళితే… కామేపురం మండలం అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహ‌న్‌లాల్‌,….

హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి .. ఐదుగురు మృతి..

హైద‌రాబాద్‌ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం చోటు చేసుకుంది. రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న సమయంలో భక్తులకు విద్యుత్‌ తీగ తగలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో….

బనకచర్ల ప్రాజెక్టుపై తేల్చాల్సింది కేంద్రమే..! భట్టి కీలక వ్యాఖ్యలు..!

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు నిర్మించినా అది చట్టబద్ధంగా,….

అలా చేస్తే బేరింగ్‌లు దెబ్బతింటాయి: హరీశ్ రావు..

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులోని మోటార్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు…..

‘మార్వాడీ గో బ్యాక్’పై స్పందించిన బండి సంజయ్..!

‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మార్వాడీ గో బ్యాక్’ పేరుతో హిందూ సమాజాన్ని….

గువ్వల బాలరాజు మార్గంలోనే, బీజేపీలోకి వెళతారని ప్రచారం..!

గువ్వల బాలరాజును తానే బీజేపీలోకి పంపించానని, మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా పంపిస్తానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కొన ఊపిరి వరకు కేసీఆర్ వెంటే ఉంటానని….

యూజీసీ నుంచి విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు..

ఉన్నత విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన కోర్సులను ఆన్‌లైన్, దూరవిద్య, ఓపెన్ విధానాల్లో నిర్వహించడాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ….

కోదండరామ్, అలీఖాన్‌ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ తెలంగాణ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఈ నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన….