Category: TELANGANA

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ రిలీజ్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. సోమవారం తెలంగాణ ఈసీ రాని కుముదిని ఆ షెడ్యూల్ ను ప్రకటించారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు….

ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..! రేపే శంకుస్థాపన..

రేపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయనుంది. ఫస్ట్ ఫేజ్….

సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయండి.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న సమయంలో ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని పేర్కొంది. అవసరం….

మూసీ ఉద్ధృతికి చాదర్ ఘాట్ లో నీట మునిగిన ఇళ్లు..!

మూసీ ఉద్ధృతికి హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో పలు కాలనీలు నీట మునిగాయి. అంబేడ్కర్ బస్తీతో పాటు పలు కాలనీల్లోకి వరద చేరింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే మార్గంలో ఉన్న రెండు వంతెనలు నీట మునిగాయి. ఈ రెండు వంతెనలపై….

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ..

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జనాభాలో బీసీల వాటాకు అనుగుణంగా వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం….

తెలంగాణలో IAS, IPS ల బదిలీలు.. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్..

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‎గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. హైదరాబాద్ సీపీగా….

రంగంలోకి దిగిన సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ ఎంట్రీ ఇచ్చేసింది. గురువారం నుంచి అధికారులు ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తొలుత దృష్టి సారించారు.   ఎట్టకేలకు తెలంగాణలో కేసులపై సీబీఐ….

స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహుర్తం ఖరారైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు…..

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కీలక మలుపు..! ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు సిఫారసు..

తెలంగాణలో సంచలనమైన ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేసింది. ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్….

GHMC కీలక నిర్ణయం..! తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పు..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఫ్లై ఓవర్….