Category: TELANGANA

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీక్..

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా ప్రతాల లీకేజ్‌ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే వాట్సాప్‌ క్వశ్చన్‌ పేపర్‌ ప్రత్యక్షం కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ….

AP

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికిచేరుకున్నాయి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి..

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి….

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ–:సీఎం కేసీఆర్

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని కార్యకర్తలకు ఆదేశించారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కమీటీలు వేస్తామన్న కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే విదర్భలో భారీ….

AP

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్..

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల….

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్‌లో పొలిటికల్‌ పొగలూ…

TSPSC పేపర్‌ లీక్స్ ఇష్యూ కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీలు సహా బోర్డు మెంబర్లకు నోటీసులు జారీచేసింది సిట్‌. TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు నోటీసులు ఇచ్చిన దర్యాప్తు బృందం.. రేపు విచారణకు రావాలని ఆదేశించింది…..

AP

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌..మరోసారి రాళ్ల వాన అలర్ట్‌..

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌….

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగం..కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని మరోసారి ప్రశ్నించిన సిట్ అధికారులు..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నించారు. ఇప్పటికే రెండుసార్లు కార్యాలయానికి పిలిచి శంకరలక్ష్మి నుంచి వివరాలు సేకరించిన అధికారులు, షమీమ్, రమేష్ చెప్పిన వివరాలను….

ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా భారీగా పెరగనున్న టోల్ ఛార్జీలు..

వాహనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చుక్కలు కనిపించనున్నాయి. దేశ వ్యాప్తంగా టోల్‌ ఛార్జీలు భారీగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ టోల్‌ చార్జీలు….

AP

యూపీఏ చార్జీల మీద క్లారిటీ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు….

మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసిన ఎంపీ బండి సంజయ్…

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయల్లో మాటల యుద్ధంగా మారుతోంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ లీగల్ నోటీస్ పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు….