Category: POLITICS

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందని విమర్శించిన కవిత.

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందని విమర్శించిన కవిత… తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అని మండిపడ్డారు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు,….

AP

TDP vs పవన్ కల్యాణ్ గేమ్ మొదలైంది..!

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు జనసేన కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంటారు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి అది….

AP

ప్రధానితో భేటీ తరువాత పవన్ రాజకీయ వ్యూహం స్పష్టమైన మార్పు

పవన్ రాజకీయ వ్యూహం మార్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు ఒక ,చాన్సివ్వాలని ప్రజలను కోరుతున్నారు. వైసీపీకి తానే ప్రత్యామ్నాయమని ఆయన భావిస్తున్నారు. జనసేన మాదిరిగా వైసీపీని ఎదుర్కొవడంలో టీడీపీ ఫెయిలైందని కూడా చెబుతున్నారు. అందుకే వైసీపీని గట్టిగా ఎదుర్కొంటామని.. అన్నిచోట్ల అభ్యర్థులను….

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. అనసవర విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉండాలని క్లాస్ తీసుకున్నారు. క్యాలెండర్….

కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడు ఫలితం వెలువడ్డ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ కోసం పోరాడిన….

పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే మానవ బాంబులవ్వడానికైనా సిద్ధం :  మై ఫోర్స్ మహేష్ హెచ్చరిక

పవన్ కళ్యాణ్ ని కాపాడుకోవడం ప్రతి ఒక్క జన సైనికుడు బాధ్యతని, ఆయన జోలికి వస్తే జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ మానవ బాంబులు అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మై ఫోర్స్ మహేష్ హెచ్చరించారు. గురువారం ఎం.జి.గ్రాండ్….

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్..

రాహుల్ గాంధీ మీడియా ఇంటరాక్షన్ స్క్రోలింగ్ పాయింట్స్.. మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇది దేశానికి నష్టదాయకం ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంపదను కొద్ది….

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు 5 గ్రామాల పరిధిలో భూమి ఇళ్లస్థలాలకు వినియోగం.. సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ జోన్లలో మార్పు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం.. నవంబర్‌ 11 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన….

రాష్ట్రాలకు కేంద్రం షాక్-సొంత మీడియా లొద్దు-డీడీ ద్వారానే ప్రసారం-ఏపీ సహా పలురాష్ట్రాలపై ప్రభావం.

రాష్ట్రాలకు కేంద్రం షాక్-సొంత మీడియా లొద్దు-డీడీ ద్వారానే ప్రసారం-ఏపీ సహా పలురాష్ట్రాలపై ప్రభావం. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో సొంత మీడియాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సొంతంగానే మీడియాను ప్రారంభిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం….

ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తారని జనసేన లీకులు

`చంద్రబాబు ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన టైమ్ లోనూ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుబడుతోంది` అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు….