Category: SPORTS

పాకిస్థాన్‌ క్రికెట్‌లో సలీం మాలిక్‌పై వసీం సంచలన ఆరోపణలు

వసీం అక్రమ్.. పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఓ సెన్సేషన్‌. ఈ లెఫ్టామ్‌ పేస్‌బౌలర్‌ ప్రపంచంలోని మేటి పేస్‌బౌలర్లలో ఒకడు. కానీ తాను నేషనల్‌ టీమ్‌లోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. సుల్తాన్‌: ఎ మెమొయిర్‌ అనే పేరుతో తన….

చివరి టోర్నీ…. క్రిస్టియానో రొనాల్డో కల

ఫుట్‌బాల్‌ సాకర్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఖాతార్‌ వేదికగా ఆదివారం (నవంబర్‌ 20) ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఖతార్‌, ఈక్వెడార్ మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే ఈ ప్రపంచకప్‌లోనైనా ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్….

ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయింది టీమిండియా..

ఆటలో గెలుపోటములనేవి సర్వసాధారణం.. ఇది చాలా సందర్భాల్లో విన్నాం. గెలవడం, ఓడిపోవడం కంటే కూడా.. పోరాడటం అనేదానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంటుంది. అదే కీలకం కూడా.! టీ20 వరల్డ్ కప్ 2022 పోటీలకు సంబంధించి టీమిండియానే టైటిల్ ఫేవరెట్. మంచి విజయాల్ని….

టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం

అదృష్టం అందరికీ ఒకేతీరుగా ఉండదనటానికి టీ-20 సంచలనం సూర్యకుమార్ యాదవే నిదర్శనం. అపారప్రతిభ ఉన్నా, ఏళ్ల తరబడి నిలకడగా రాణించినా భారతజట్టులో చోటు కోసం దశాబ్దకాలంపాటు నిరీక్షించాల్సి వచ్చింది…. సూర్యకుమార్ యాదవ్…ప్రస్తుతం ప్రపంచ టీ-20 క్రికెట్లో మార్మోగిపోతున్న పేరు. మిస్టర్ టీ-20,….

విదేశాల్లో రెండు సిరీస్‌లు.. .. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు చాలా బిజీ షెడ్యూల్

టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత జట్టు ఆ బాధలో ఎక్కువ రోజులు గడపడానికి టైం లేదు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో భారత జట్టు బిజీ షెడ్యూల్ మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ ఓటమి తర్వాత భారత జట్టు స్వదేశానికి రాదు. కొందరు….

భారత జట్టు ‘చోకర్స్’ అంటూ జట్టుపై విమర్శలు

భారత జట్టు మరోసారి ఐసీసీ టోర్నమెంట్లో బొక్కబోర్లా పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాణించిన టీమిండియా.. ప్రపంచకప్ సెమీస్‌లో పేలవమైన ఆటతీరుతో ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించేశారు. ఇద్దరూ….

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్న ఫ్యాన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన అప్‌డేట్ రావడంతో మరింత ఆనందలో మునిగిపోయారు. 2023 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల మినీ వేలాన్ని డిసెంబర్ 23న….

భారత జట్టుకు గడ్డుకాలం…కెప్టెన్‌తో పాటు కోచ్‌నూ మార్చాలి..

భారత జట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. అద్భుతమైన ఆటగాళ్లున్నప్పటికీ ముఖ్యమైన సమయాల్లో వాళ్లంతా చేతులెత్తేయడంతో భారత జట్టు ఎలాంటి పెద్ద టోర్నమెంట్లనూ గెలవలేకపోతోంది. ఆసియా కప్‌లో కోహ్లీ అద్భుతంగా రాణించినా ట్రోఫీ నెగ్గలేదు. అలాగే ప్రపంచకప్‌లో కోహ్లీ, సూర్యకుమార్ ఇద్దరూ అదరగొట్టినా ఫైనల్….

భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత వైఫల్యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఐపీఎల్ పేరు ప్రస్తావించకుండా బీసీసీఐకి చురకలంటించాడు. బిలియన్ డాలర్స్ లీగ్ క్రికెటర్ల కంటే పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంతో నమయంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌తో….