Category: AP

AP

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌..మరోసారి రాళ్ల వాన అలర్ట్‌..

తెలుగు స్టేట్స్‌కి హైఅలర్ట్‌, అప్రమత్తంగా లేకపోతే మళ్లీ కొంపకొల్లేరైపోవడం ఖాయం. అవును, మీరు వింటున్నది నిజమే. ఏపీ, తెలంగాణకు మరోసారి డేంజర్‌ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో నాలుగు రోజులపాటు వర్షాలు దంచికొట్టడం ఖాయమని హెచ్చరించింది. తెలంగాణకైతే ఎల్లో అలర్ట్‌….

AP

ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్‌ను….

AP

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సీఎం జగన్ భేటీ…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా….

AP

యూపీఏ చార్జీల మీద క్లారిటీ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు….

AP

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కుట్ర ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని సీబీఐకి సూచించిన ధర్మాసనం…

మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. కేసు విచారణకు సంబంధించి.. కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. డిఐజీ చౌరాసియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్పీ….

AP

ఏపీ లో ఏప్రిల్ 3 నుంచి 18 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్ లో పదవ పరీక్షలు రాసే సమయం దగ్గరికొచ్చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేవానంద్ రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 3,449….

AP

దేశంలో కరోనా డేంజర్ బెల్స్..10వేల 300 కేసులు నమోదు…

కరోనా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పరీక్షలు పెంచడంతోపాటు.. సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని.. మాస్కులు ధరించాలని సూచించింది. కాగా.. దేశంలో కరోనా కేసులు వరుసగా రెండోరోజు 18వందలకు పైనే నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య….

AP

విశాఖపట్నంలో G20 సదస్సు వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం ముగిసింది.

జీ20 సదస్సు విదేశీ ప్రతినిధులతో వైజాగ్ సందడిగా మారింది. విశాఖపట్నంలో G20 సదస్సు వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం ముగిసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై జరిగిన ఈ సెషన్లో 14 సభ్య దేశాలు, 8 అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థల నుండి….

AP

ఏపీలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి 29వ….

AP

హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌ బ్యూరో సమావేశం..

చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. మొత్తం 17 అంశాలపై చర్చించారు. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి, ఎన్నికల‌ మేనిఫెస్టో కోసం.. మూడు కమిటీలను వేశారు.పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు…….