Category: World

అమెరికా ఎకానమీకి ఒక ఊపు ఇస్తున్న సింగర్‌.

సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి అంటారు పెద్దలు. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పాశ్యాత్య దేశాల్లో ఓ మైకేల్‌ జాక్సన్‌, షకీరా, మడోనా, లేడీ గాగ… వంటి వారు పాడితే ప్రపంచమే మారుమోగింది. మిస్సమ్మ సినిమాలో భూమిక పాడినట్టు.. వారు….

శక్తివంతమైన 25 దేశాల్లో మూడో స్థానం..!

సరిగ్గా ఏడాది క్రితం (ఆగస్టు 16, 2022) బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టి భారత్‌ 5వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కొనుగోలు శక్తి సమానత్వంలో, భారతదేశం యొక్క జీడీపీ 10.51 ట్రిలియన్లు, జపాన్, జర్మనీలను మించిపోయింది. అమెరికాకు చెందిన….

బియ్యం కోసం అమెరికాలో ప్రవాసుల హాహాకారాలు

అగ్రరాజ్యంలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులకు ఇష్టమైన ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడింది. బియ్యం దొరకక అవస్థలు పడుతున్నారు. షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల కుటుంబాల్లో వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రొట్టెలు,….

నేపాల్‌లోనే ఎక్కువ విమాన ప్రమాదాలు.. కారణం తెలుసా?

నేపాల్‌.. హిమాలయ పర్వత శ్రేణుల్లోల ఉన్న చిన్న దేశం.. కేవలం మూడు కోట్ల జనాభా ఉన్న నేపాల్‌లో ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే ఆధ్యాత్మిక నియమైన నేపాల్‌ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. దీంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. అయితే….

ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువతి

పబ్‌జీ గేమ్‌లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈసారి పాకిస్థాన్ నుంచి కాదు.. భారత్ నుంచే….

ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్!

దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళా సందర్భంగా 70వేల మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం జాబ్ లెటర్‌లను వర్చువల్‌గా అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన వారికి ఈ లెటర్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి….

మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల fine

చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి భారీ అపరాదాన్ని వడ్డించారు. ఇది అమెరికాలో చోటు చేసుకుంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని….

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోంభం…..గోధుమ పిండి రేటుకు రెక్కలు

పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకుపోవడం ఆహారం దొరకకుండా జనం నానా తంటాలు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరగడంతో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థానీయులు ఇష్టంగా తినే చపాతీల కోసం వాడే గోధుమల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి…..

ఇస్రో (ISRO) లో విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ (VSSC) లో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ఇస్రో (ISRO) లో విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ (VSSC) లో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.vssc.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసు%E

యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​..

యూకేకు వెళ్లాలని ప్లాన్​ చేస్తున్న భారతీయులకు బ్యాడ్​ న్యూస్​! వీసా ఫీజులను పెంచుతూ.. ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా ఫీజుతో పాటు దరఖాస్తుదారులు చెల్లించే హెల్త్​ సర్​ఛార్జీలను కూడా పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఎంత….