Category: National

ఆర్బీఐ కీలక నిర్ణయం..

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులను జొప్పించేందుకు ఆర్బీఐ మరోసారి చర్యలు ప్రకటించింది. ఏ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థలకు నిధులు అందుబాటులోకి తీసుకొస్తామనే ప్రక్రియను వెల్లడించింది. బహిరంగ మార్కెట్ కార్యక్రమాల ద్వారా సెక్యూరిటీ‌ల కొనుగోలు, డాలర్, రూపాయి స్వాప్ వంటి చర్యల….

ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ.. మండిపడిన సుప్రీం..!

ప్రైవేట్ ఆస్పత్రుల ఖర్చులు భరించలేని సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా వైద్యం రాను రాను సామాన్యలకు అందుబాటులోకి లేకుండా పోతోందని.. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది…..

తమది మామూలు బుర్ర కాదు…!! ఏం సెప్పీతిరి ఏం సెప్పితిరి స్టాలిన్ సార్..?

ఇవే మరి పిచ్చి కూతలు అంటే…? మరీ గల్లీ లెవల్ ఆకు లీడర్‌లా మాట్లాడితే ఎలాగయ్యా స్టాలినూ… ఇప్పటికిప్పుడు అర్జెంటుగా తమిళ ప్రజలు పిల్లల్ని కనేసి, జనాభాను పెంచేయాలట, లేకపోతే ఎంపీ సీట్లు తగ్గిపోయి ఘోరంగా నష్టపోతారట తమిళ జనం… పెళ్లి….

సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం..

హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. శుక్రవారం సంప్లా బస్‌‌స్టాండ్‌లో ఓ పెద్ద సూట్‌కేసులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలికి 20 నుంచి 22 ఏళ్లు ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. మెడచుట్టూ స్కార్ఫ్ ధరించగా,….

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ఆమె..!

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి….

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక..

తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళ ననార్త్ స్టేట్స్‌కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్_ _జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్‌కు ఇప్పుడు నష్టం లోక్‌సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19 శాతానికి పడిపోయే చాన్స్ తెలంగాణ, ఏపీలో 3 సీట్ల….

ఇక్కడుంటే నరకం చూడాల్సిందే.. మీరంతట మీరే వెళ్లిపోండి: అమెరికా వార్నింగ్‌..

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.. అక్రమ వలసదారులకు హోం ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వార్నింగ్‌ ఇస్తూ టీవీల్లో యాడ్స్‌ ఇస్తోంది.. డీహెచ్‌ఎస్‌ అధికారుల వార్నింగ్‌ సందేశాన్ని రేడియోలు, టీవీలు, డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో విరివిగా ప్రసారం చేస్తోంది.  ….

కేవలం చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించలేం.. అత్యాచార ఘటనలపై మాజీ సిజెఐ..

మహిళలకు భద్రత కేవలం చట్టాలతో కల్పించలేమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. పుణే నగరంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ పక్కనే ఒక బస్టాండు యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని….

వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం. సవరణలు చేసిన బిల్లును ఫిబ్రవరి 19న కేబినెట్….

క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం కుదరుదు.. సుప్రీంలో కేంద్రం వాదన..

క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవిత కాల నిషేధం చాలా కఠినమైనదని, ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల అనర్హత సరిపోతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది.   క్రిమినల్….