పహల్గామ్ దాడి సూత్రధారుల గుర్తింపు.. ముగ్గురు పాకిస్థానీయులు, ఇద్దరు స్థానికులు..
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో జరిగిన భయానక ఉగ్రదాడి ఘటన దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నిందితులను పట్టుకునేందుకు….









