త్రివిధ దళాధిపతులు, సీడీఎస్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉదయం త్రివిధ దళాధిపతులు, సీడీఎస్తో సమావేశమయ్యారు. గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టిన నేపథ్యంలో న్యూఢిల్లీ ఈ ఉదయం ఈ కీలక భేటీ మొదలైంది. రాజస్థాన్, గుజరాత్పై పాకిస్థాన్….









