Category: National

ఐఎస్ఎస్‌కు భారత పైలట్ శుభాన్షు శుక్లా.. ‘మిషన్ ఆకాశ గంగ’కు సర్వం సిద్ధం..!

నాలుగు దశాబ్దాల క్రితం రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి భారత కీర్తి పతాకను ఎగురవేయగా, ఇప్పుడు మరో భారతీయుడు సుదూర రోదసిలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. భారత వాయుసేనకు చెందిన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష….

పాక్ గూఢచర్యం కేసులో యూట్యూబర్ జస్బీర్ సింగ్ విచారణలో కీలక విషయాలు..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జాన్‌మహల్ వీడియో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న జస్బీర్, పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై జూన్ 4న అరెస్టయ్యాడు. ఈ….

ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరిక..!

జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు పన్నినా కశ్మీర్‌లో ప్రగతిని ఎవరూ నిలువరించలేరని ఆయన స్పష్టం….

RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM..

RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. RCB, DNA మేనేజ్మెంట్, KSCA ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే RCB యాజమాన్యంపై కేసు నమోదైన….

బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. వెలుగులోకి కీల‌క విషయలు..!

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న‌ సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీగా….

అప్పుల్లో కూరుకుపోతున్న శత్రు దేశాలు..! ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం..

అమెరికా దేశ అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లు… చైనా అప్పు 18.82 ట్రిలియన్ డాలర్లు ఎప్పుడో దాటి పోయాయి… ఆదాయం వేగంగా తగ్గిపోవడం, ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం అని ఆ దేశాలకు బాగా అర్థం అయింది… మన భారతదేశం….

రియల్ టైమ్ పోలింగ్ శాతం తెలిపే కొత్త యాప్.. లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్..

భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడానికి ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ఓటరు హాజరు శాతం గురించిన సమాచారాన్ని వేగంగా, సకాలంలో అందించడంలో సహాయపడుతుంది. గతంలో జరిగే ఆలస్యాలను తగ్గించడం….

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు: అమెరికా..

భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం….

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభణ..! ఇప్పటికే 3900 కరోనా కేసులు..

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 3900 కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్….

భారతదేశానికి రైలును తీసుకురావడంలో ఆంగ్లేయులకు ఘనత దక్కిందా..?

భారతదేశానికి రైలును తీసుకురావడంలో ఆంగ్లేయులకు ఘనత దక్కిందా? అస్సలు కాదు, నానా జగన్నాథ్ శంకర్ సేథ్ ఈ పనికి చొరవ చూపిన మొదటి వ్యక్తి. నానా ఒక స్వర్ణకారుల కుటుంబంలో జన్మించారు, మరియు వ్యాపార కుటుంబం కావడంతో వారు చాలా ధనవంతులు…..