Category: National

కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు..?

జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? పార్టీలో సీనియర్లకు బీజేపీ ఛాన్స్ ఇస్తుందా? ఎవరూ ముందుకు రావడం లేదా? లేకుంటే మిత్రులకు కమలనాథులు అప్పగిస్తారా? మరి మోదీ-షా మనసులో ఎవరున్నారు? అన్నదానిపై హస్తినలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.  ….

ట్రంప్ వ్యాఖ్యలపై మరోసారి కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్న..

భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు పాతికసార్లు చెప్పారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన….

మళ్లీ రూ. 1 లక్ష దాటిన బంగారం ధర..

బంగారం, వెండి ధరలు తిరిగి పెరిగాయి. పసిడి ధర మరోమారు రూ. 1 లక్ష మార్కును అధిగమించగా, కిలో వెండి ధర రూ. 1.15 లక్షలకు చేరి సరికొత్త గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న….

డిజిలాక‌ర్‌లో ఈపీఎఫ్ఓ సేవ‌లు..

ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డిజిలాక‌ర్ యాప్‌లోనూ త‌న సేవ‌లను ప్రారంభించింది. ఇక‌పై డిజిలాక‌ర్‌లోనూ ఉద్యోగులు త‌మ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీని సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్క‌డి నుంచైనా పీఎఫ్….

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కసరత్తు..

జగదీప్‌ ధన్‌కడ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ కసరత్తు పూర్తవగానే ఎన్నికల షెడ్యూల్‌ను వెల్ల‌డించ‌నుంది.   ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్….

బిహార్ లో 52 లక్షలకు పైగా ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషన్..

బిహార్‌ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఈసీ ఓటర్ల జాబితాలో సవరణలు చేపడుతోంది. ఈ మేరకు బీహార్ ఓటర్ల జాబితా నుంచి….

నాటో చీఫ్ వార్నింగ్ పై భారత్ స్పందన..

రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే తీవ్ర ఆంక్షలు విధించే అవకాశం ఉందని నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించిన నేపథ్యంలో, భారత్ గట్టి స్పందనను వ్యక్తం చేసింది. ఈ విషయంపై ద్వంద్వ ప్రమాణాలను అనుసరించవద్దని….

బాల ఆధార్ అప్ డేట్ చేయకుంటే రద్దు..!

బాల ఆధార్.. చిన్నారుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఫొటో, పేరు వివరాలతో జారీ చేసే ఈ కార్డును చిన్నారులకు ఐదేళ్లు దాటాక అప్ డేట్ చేయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ….

ఆపరేషన్ సిందూర్‌పై సీడీఎస్ చౌహన్ సంచలన వ్యాఖ్యలు..

ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడానికి సంప్రదాయ ఆయుధాలు సరిపోవని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత సైన్యం అత్యాధునిక సాంకేతికత, ఆధునిక యుద్ధ వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ….

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు..!

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ రెండు రాష్ట్రాలకు గవర్నర్ లను, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి….