Category: National

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదం తలెత్తిన ప్రతిసారీ ఈ వివాదం తెరపైకి వస్తోంది. బహుశా అందుకే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా..తెలంగాణ అదే బాటలో పయనిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. కేరళ,….

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్నికల వ్యూహకర్త కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ వివరాలు మీ కోసం.. తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకమైన పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల….

బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం

ఇప్పుడు బీజేపీ నుంచి మరోసారి నోట్ల విషయంపై వివాదం ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ రాజ్యసభలో 2 వేల రూపాయల నోటును రద్దు చేయాలంటూ డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు మీ కోసం.. 2000 రూపాయల నోటును అక్రమ వ్యాపారం,….

పోలవరం.. చేతులెత్తేసిన CENTRAL GOVERNMENT.. పూర్తవ్వడం కష్టమే..

పోలవరం.. ఏపీ కలల వరం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యితే ఏపీలోని సగం జిల్లాల తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయి. అటు విశాఖకు.. ఇటు అమరావతి, రాయలసీమ వరకూ కాలువల ద్వారా నీటి మళ్లింపు సాధ్యమవుతుంది. మొత్తంగా కరువుంటే ఏపీనే సస్యశ్యామలం చేసే….

గుజరాత్‌లో AAPకు ఫిరాయింపు

గుజరాత్‌లో తొలి ప్రయత్నంలోనే 13 శాతం ఓటింగ్ దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకు అప్పుడే ఫిరాయింపు బెడద ప్రారంభమైంది. గెలిచిన మూడోరోజే ఆ ఎమ్మెల్యే జంపింగ్ జపాంగ్ మంత్రం జపిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరు, కారణాలేంటి.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్….

రాజకీయ ప్రేరేపిత కేసులు…అప్పుడు కనిమొళి, ఇప్పుడు కవిత..

ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, కేంద్రం పంజరంలో చిలుక అన్నా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవచ్చు. ఇబ్బందులు ఉండవచ్చు.. జై ళ్ళకు పంపించడాలు కూడా….

వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్ అందనుందని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా….

AAPకు అరుదైన గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీని వరుసగా మూడోసారి ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్ర పగ్గాలు దక్కించుకున్న ఆ పార్టీకు ఇప్పుడు నేషనల్ స్టేటస్ లభించింది. ఆ వివరాలు మీ కోసం……

ఇండియా యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు

IND vs BAN 3rd Odi: ఇషాన్ కిషన్ (Ishan kishan), కోహ్లి (Virat kohli) ధనాధన్ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమ్ ఇండియా యాభై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో….

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి కూడా పోటీ

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గురువారం కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీకి 25, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలో….