Category: National

గౌహతి బర్సాపురా స్టేడియం వేదికగా.. జరిగిన మెుదటి వన్డేలో భారత్ ఘన విజయం

గౌహతి బర్సాపురా స్టేడియం వేదికగా.. జరిగిన మెుదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శనతో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది టీమిండియా. పూర్తి ఆదిపత్యం చెలాయించింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్….

కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం

కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం సృష్టిస్తోంది. రోజూ లక్షలాదిమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆసుపత్రిలన్నీ కోవిడ్ కేసులతో పోటెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా దగ్గు, దమ్ము, శ్వాసకోశ సమస్యలే కన్పిస్తున్నాయి. కోవిడ్ 19 పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో పరిస్థితి రోజురోజుకూ ఘోరమౌతోంది…..

భీకర అగ్నిప్రమాదం.. 200 ఇళ్లు దగ్ధం..

ఢిల్లీ -హర్యానా బోర్డర్ లోని గురుగ్రామ్‌లోని ఘసౌలా గ్రామంలోని మురికివాడలో సోమవారం ఉదయం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది కుటుంబాలకు చెందిన వారు నిరాశ్రయులు అయ్యారు. సెక్టార్ 49లోని ఘసౌలా గ్రామంలో….

ఒకటే కోర్టు, అక్రమ నిర్మాణాలపై రెండు వేర్వేరు ఆదేశాలు

2021 జూన్ 8వ తేదీన ఓ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని గడువు విధించిన సుప్రీంకోర్టు బెంచ్..మానవీయ కోణం ఉండకూడదని ఆదేశించింది. కానీ అదే సుప్రీంకోర్టులో మరో బెంచ్ తాజాగా అంటే 2023 జనవరి 5వ తేదీన అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలన్న….

నితీష్ “కుల” చిచ్చు

అటు మమతా బెనర్జీ సైలెంట్ అయ్యింది. స్టాలిన్ లో ఉలుకూ పలుకు లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో ఆశించినంత వేగం లేదు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలోనే మునిగితేలుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రాన్ని తేజస్వి యాదవ్ కు….

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం

ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసింది. మహిళపై మూత్రం పోసిన ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. గత ఏడాది అంటే 2022 నవంబర్….

భారత్‌తో రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించింది…..

AP

కేసీఆర్, జగన్‌.. షాక్‌లు ఇవ్వటంలో తగ్గేదేలే!!

ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కాకపోతే ఒకరు సీనియర్‌.. ఒకరు జూనియర్‌.. కానీ ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటే. ఒకరి పథకాలను ఒకరు అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులను బలహీన పర్చడంలోనూ ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది…..

ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని విజయపుర జిల్లా కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిద్ధేశ్వర స్వామి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. సిద్ధేశ్వర స్వామి….

ఆహా అనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ ఆఫర్స్..

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు అన్ని వస్తువులపై ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ షాపుల్లోనే కాకుండా ఈ కామర్ సంస్థల్లో కూడా కొత్త సంవత్సరం ఆఫర్లతో విక్రయిస్తోంది. చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొంటూ….