మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు సిద్ధం.! 74 శాతం బస్సులు కేటాయింపు..
ఏపీలో ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ పథకం అమలు కోసం అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు….










