హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి .. ఐదుగురు మృతి..
హైదరాబాద్ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న సమయంలో భక్తులకు విద్యుత్ తీగ తగలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో….










