Latest Posts

AP

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ భారీ గుడ్ న్యూస్..! ఏపీపీఎస్సీ నుంచి 5 నోటిఫికేష‌న్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మంగళవారం ఐదు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది.   ఈ నోటిఫికేషన్ల ద్వారా జూనియర్ లెక్చరర్, బీసీ….

AP

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం..!

ఆరోగ్యశ్రీ పథకం యథావిధిగా కొనసాగాలని.. ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లు వైద్య సేవలను నిలిపివేయాలన్న నిర్ణయం.. పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.   ఉచిత వైద్య పరిమితి పెంపు….

AI కంటెంట్‌ క్రియేటర్లపై కేంద్రం ఉక్కుపాదం..! ఇక నుండి అలా చేస్తే అంతే..?

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విపరీతంగా పెరిగింది. ఫోటోలు, వీడియోలు, ఆర్టికల్స్ నుంచి సృజనాత్మక రచనలు వరకు.. ప్రతీ రంగంలోనూ AI ఆధిపత్యం పెరుగుతోంది. కేవలం క్షణాల్లోనే సంక్లిష్టమైన కంటెంట్‌ను సృష్టించగలగడం వల్ల.. ఇది సాధారణ ప్రజల జీవితంలో….

బండి సంజయ్‌కు కేటీఆర్ బిగ్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రామా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్….

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై చర్చలు సఫలం..,!

తెలంగానలో కాలేజీలు తాము ఇక సేవలను కొనసాగించలేమని చెబుతూ సోమవారం బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది….

AP

నవంబర్‌లో టెట్ ఎక్జామ్ .. ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూసిన.. మెగా డీఎస్సీ (DSC) ప్రక్రియకు ముగింపు పలికారు. వేలాది అభ్యర్థులు కలలుగన్న టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక నిర్ణయాలు వరుసగా వెలువడుతున్నాయి. విద్యాశాఖ నుండి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించబడగా, రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను….

AP

సజ్జలకు జగన్ వార్నింగ్..? ఎందుకంటే..?

ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కొంప ముంచాయా? జగన్ ఆయన్ను పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చారా? సజ్జలపై జగన్ కోప్పడ్డారన్న మాటలు అసలు నిజమేనా? వైసీపీ అనుకూల సోషల్….

జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు..!

వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా చేరేలా చూడటానికి, ఇకపై ప్రతి….

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా పెట్టుబడులు..!

ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. పిక్సియమ్ డిస్‌ప్లే టెక్నాలజీస్ కంపెనీ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ స్థాపించనుంది. ఈ పరిశ్రమ రాష్ట్ర టెక్ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఎల్‌ఈడీలు, మైక్రో ఎల్‌ఈడీలు, ఆడియో-వీడియో భాగాలపై దృష్టి….

జూబ్లీహిల్స్ బైపోల్‌ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

తెలంగాణలో ఉపఎన్నిక వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జూబ్లీహిల్స్ బైపోల్‌కు నేడో లేదా రేపో నోటిఫికేషన్ రానుంది. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. తాజాగా జూబ్లీ‌హిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశానికి పలువురు….