టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ దూకుడు…
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తుని ముమ్మరం చేసింది. నిన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్.. ఈ రోజు ఏకకాలంలో మూడు చోట్ల సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు….








