Latest Posts

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు: అమెరికా..

భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం….

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభణ..! ఇప్పటికే 3900 కరోనా కేసులు..

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 3900 కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్….

తెలంగాణలో 9 మందికి రూ.9 కోట్లు.. ఆ ప్రముఖులు వీరే..

డిసెంబర్ 9, 2024 నాడు సెక్రటేరియట్ లో “తెలంగాణ తల్లి” విగ్రహావిష్కరణ సందర్భంలో తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తిని అందించిన 9 మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ బహుమతిని ఈ రోజు….

రాజ్ భవన్‌లో మిస్ వరల్డ్ విజేతలకు తేనేటి విందు..

హైదరాబాద్‌లోని రాజ్భవన్‌లో మిస్ వరల్డ్ టీంకి తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్. మిస్ వరల్డ్ విజేతలకు అభినందించారు. మిస్వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీతోపాటు రన్నరప్స్ ఆరేలి జాచిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మయా క్లైడా, హాసెట్ డెరెజే కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు…..

11వ తారీఖుున కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్..!

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు. మరింత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. ఈ నెల 5న బదులు.. 11వ తారీఖుున….

తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన సదుపాయం..! ఏంటంటే..?

తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు కీచైన్‌ స్కాన్‌ చేయగానే.. ఆర్టీసీ ప్రయాణ సమాచారం ఈజీగా తెలుస్తోంది. బస్సు సమాచారం తెలియజేసే గమ్యం యాప్‌‌తో పాటు అఫీషియల్‌ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సహా పది రకాల….

AP

అమరావతిలో 3,673 కోట్లతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి టెండర్లు..

రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో రూ.3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి ఎల్-1 టెండర్లను ఖరారు చేస్తూ సీఆర్డిఏ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ….

AP

జగన్ కి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్..!

ఎన్నికలు జరిగి ఏడాది తిరక్కుండానే ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ కి ఒక ఛాలెంజ్ విసిరారు. ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తే….

AP

అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలు ల్యాండ్..! రైతుల నిర్ణయం ఏంటి..?

అమరావతి కోసం మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌ జరగబోతోంది. 40వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూలింగ్‌లా.. అక్విజేషన్‌నా అన్నది మాత్రం ఇంకా తేల్చలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 36వేల ఎకరాలు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా….

AP

విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం… సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం..

ప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు,….