పంట వేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదించొచ్చు.
రైతులకు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. ఇందు కోసం వివిధ వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తున్నాయి. ఎక్కువగా సంప్రదాయ వ్యవసాయాన్ని మన రైతులు నమ్ముతారు. ఇందులో ముఖ్యంగా వరి, గోధుమలు, పప్పు….










