దృశ్యం 2 బాక్సాఫీస్ 100 కోట్లు
చిత్రం కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. అజయ్ దేవగన్, టబు జంటగా నటించిన ఈ సినిమా క్రైమ్, డ్రామా, మిస్టరీ కూడా ప్రేక్షకులకు నచ్చుతోంది. ఈ సంవత్సరం, దృశ్యం 2 కాకుండా,….
చిత్రం కేవలం వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలను వసూలు చేయడం విశేషం. అజయ్ దేవగన్, టబు జంటగా నటించిన ఈ సినిమా క్రైమ్, డ్రామా, మిస్టరీ కూడా ప్రేక్షకులకు నచ్చుతోంది. ఈ సంవత్సరం, దృశ్యం 2 కాకుండా,….
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ రామోజి ఫిలిం సిటీ లో గత కొద్దీ రోజుల నుండి జరుగుతున్నా సంగతి తెలిసిందే..సినిమా ఇంటర్వెల్ కి సంబంధించిన భారీ….
మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలో కీలకమైన విధులన్నింటిని కాలేయం నిర్వర్తిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మందులను తీసుకోవడం వల్ల, మద్యపానం వల్ల శరీరంలో చేరే విషాలను కాలేయం బయటకు….
విజయ్ దేవరకొండ తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ తెలుగులో దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నలా మాస్ సినిమాలు కాకుండా యూత్ ఎంటర్టైన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా రాజేష్ సాయి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా….
ఆర్థిక మాంద్యం.. దీని ప్రభావం ఏమోగానీ.. పేరు మోసిన సంస్థలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగులను బయటకు పంపించేశాయి.. ఇవే కాకుండా ఇంకా చాలా….
ఆంధ్రప్రదేశ్లో రెండో సారి అధికారంలోకి రావాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి.. ఏడాదిన్నర ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను ఇంటింటికీ పంపుతున్న జగన్.. మరోవైపు నియోజకవర్గాల వారీగా క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో….
పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంపై హైదరాబాద్ నగరంలో మొదటిసారి అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 21-22న ఐఐటీ క్యాంపస్లో ఈ సదస్సును ఎస్జీపీ నిర్వహించనుంది. ఈ సదస్సులో విస్తృత స్ధాయి శాస్త్రీయ పరిశోధనలు, స్టాటిస్టికల్ డాటా పాయింట్లు, ఆయుర్వేద మౌలిక….
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండియా కార్పొరేషన్ (ఎల్ఐసీ) జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ 2019 ఆగస్ట్లో….
మనకు బయట హోటల్స్, బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో సమోసాలు కడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎంతో కాలంగా మనం స్నాక్స్ గా తయారు చేసుకుని తింటూ ఉన్నాం. ఈ సమోసాలు మనకు వివిధ రుచుల్లో….
ఉదయం మార్కెట్ లెవల్స్ సమయంలో పేర్కొన్నట్లు ఈక్విటీ మార్కెట్లు పూర్తిగా ఆల్గో ట్రేడింగ్ పరిమితమయ్యాయి. 18300, 18400 వద్ద కాల్ రైటింగ్ అత్యధికంఆ ఉండటంతో నిఫ్టికి ఆ ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఉదయం మార్కెట్ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి….