నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఘోర ప్రమాదం: లారీ-ఆర్టీసీ బస్సు ఢీ, పది మందికి గాయాలు
నల్లమాడ/కదిరి: శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని పులగంపల్లి సమీపంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు….










