నాగ్పూర్ చేరుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో టెస్టుకు సమాయత్తం
న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్ తర్వాత భారత్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు సమాయాత్తమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు నాగ్పుర్ వేదిక కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్స్ ఫైనల్స్లో టీమిండియా అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే….









