Latest Posts

AP

ఏప్రిల్ నుంచి జనంలోనే వైఎస్ జగన్, కొత్త కార్యక్రమం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ నెల నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆన్‌స్పాట్ ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్….

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఈ రికార్డులు బ్రేకవుతాయా?

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొన్ని రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ కావడంతో….

హరీష్ చెప్పినవన్నీ అబద్ధాలే. తెలంగాణ బడ్జెట్ వెనుక అసలు కోణం ఇదీ

వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన మీడియా పట్టించుకోలేదు.. ఆ నమస్తే తెలంగాణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరుకు మూడు లక్షల కోట్ల జంబో బడ్జెట్ అని చెప్పారు కానీ.. అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎలా….

AP

ఏపీలో అధికార వైసీపీని నెల్లూరు పెద్దారెడ్లు ఉక్కిరిబిక్కిరి

ఏపీలో అధికార వైసీపీని నెల్లూరు పెద్దారెడ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న వారు ధిక్కార స్వరం వినిపించారు. ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీని, అధినేతను, కీలక నేతలను ఇరుకునపెడుతున్నారు. అయితే వారిని నియంత్రించే క్రమంలో….

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. ఈ నెల 10 నాటికి విచారణ పూర్తిచేయాలని పట్టుదలగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే కేసులో కీలకమైన వారికి విచారణ పేరిట నోటీసులిస్తోంది. దాదాపు కేసు విచారణ తుది దశకు చేరుకుందనుకుంటున్న తరుణంలో….

జీ20 కోసం కాశ్మీర్ తో పాటు ఢిల్లీని కూడా తవ్వుతున్న మోడీ

ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా.. జీ20 సదస్సు కాశ్మీర్లో నిర్వహిస్తున్నారని… ఇందుకోసం అజిత్ దోవల్ ఏర్పాట్లు చేస్తున్నారని… దీనిపై చైనా, పాకిస్తాన్ అంతర్గతంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని.. కానీ అందరూ అనుకున్నట్టు మోదీ కాశ్మీర్ వద్దే ఆగలేదు.. ‘నలుగురికి నచ్చినది….

రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అత్యధిక కేటాయింపులు

ఈ ఏడాది మాత్రమే కేసీఆర్ పాలన ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వారిదే. అందుకే సీఎం కేసీఆర్ చాలా పకడ్బందీగా.. కసరత్తు చేసి మరీ బడ్జెట్ కేటాయింపులు చేశారు. వచ్చే ఆదాయాన్ని ఓట్లు కురిపించే వాటికే ఎక్కువగా వెచ్చించారు. అనుకున్నట్టే….

AP

వైఎస్సార్‌ అడుగుల్లోనే రేవంత్‌..

అనేక తర్జనభర్జనల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రేవంత్‌ యాత్రను అడ్డుకునేందుకు టీ కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేక సీనియర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.. కొత్త ఇన్‌చార్జి మాణిక్‌ రావు థాక్రే కూడా రేవంత్‌ పాదయాత్రను….

AP

. ఆర్కే లో ఇన్ని యాంగిల్సా?

‘ ప్రభుత్వ ఏజెన్సీ లతో వివిధ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకున్న ఆదాని… ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.. మునుముందు ఇంకా పతనమవుతారు.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారానికి ఎంపికయింది కానీ… జగన్ నట….

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు….